Telangana

    గర్ల్స్ కోసం గవర్నమెంట్ : ఫస్ట్ పాలిటెక్నిక్‌ కాలేజ్ 

    May 1, 2019 / 03:57 AM IST

    పాలిటెక్నిక్ అంటే ఇష్టపడే అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటి వరకూ అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది. హ�

    నేడూ వడగాలులు – ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు

    May 1, 2019 / 01:56 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతమౌతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో మే 01వ తేదీ బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ

    MRPS సభ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    April 30, 2019 / 12:09 PM IST

    హైదరాబాద్:  మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�

    మరో మిస్సింగ్ కేసు నమోదు: హాజీపూర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత 

    April 30, 2019 / 10:54 AM IST

    యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్‌�

    తెలంగాణ సీఎంకు రఘువీరారెడ్డి లేఖ

    April 30, 2019 / 10:51 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హ

    రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

    April 30, 2019 / 08:20 AM IST

    తెలంగాణలో డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్‌ తదితర వ్యవహారాలను డ్రోన్‌ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే �

    రగులుతున్న ఇంటర్ మంటలు : మే 2 బీజేపీ రాష్ట్ర బంద్ 

    April 30, 2019 / 05:00 AM IST

    ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. దీనిక

    ఆగని ఆత్మహత్యలు : గన్‌తో కాల్చుకున్న ఇంటర్ విద్యార్థి

    April 30, 2019 / 04:10 AM IST

    హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య  చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిట�

    వెదర్ అప్ డేట్ : వర్షం కురిసే అవకాశం

    April 30, 2019 / 02:22 AM IST

    హైదరాబాద్ : ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబ�

    నిజామాబాద్ లో ధాన్యం రైతుల నిరసన

    April 29, 2019 / 11:19 AM IST

    నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�

10TV Telugu News