Home » Telangana
ఏప్రిల్ 28, 29 తేదీల్లో బయటకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త అంటోంది వాతావరణ శాఖ. ఎందుకంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉంటాయని..వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్రస్థాయిలో ఉం
హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని శుక్రవారం హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విధ్యార్దులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై శుక్రవారం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తిం�
తెలంగాణలో విద్యార్ధుల ఆత్మహత్యల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సినీ నటుడు మోహన్ బాబు తొలిసారి స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో మార్కులు తారుమారై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులది తొందరపాటు నిర్ణయం అని మోహన్ బాబు అంటున్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం పలువురు ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు ఈ పథకానికి అరుదైన అవార్డ్ దక్కింది. ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ�
జెర్సీ సినిమాతో మంచి విజయం సాధించిన నాని తన ట్విట్టర్లో విద్యార్ధులని ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. చదువు అంటే మార్కుల పత్రాలపై నెంబర్లు కాదు. నేర్చుకోవటం మాత్రమేనన్నారు. నువ్వు అర్హత సాధించని ప్రతీ సారి తిరిగి పోరాటం చ�
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ దగ్గర విజయశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనుమతి లేదంటూ ఆమెను అరెస్�
పోషకాహార లోపంతో చిన్నారుల మరణాలు భారత్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో చిన్నారులకు పోషకాహారాన్ని అందించి..వారి ఆరోగ్యాన్ని సంరక్షించాలనే ఉద్దేశ్యంత�
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16మంది చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 24,2019) మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు ఆ