Home » Temperature
ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రెం�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతమౌతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో మే 01వ తేదీ బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ
ఏప్రిల్ 28, 29 తేదీల్లో బయటకు వెళుతున్నారా..అయితే జాగ్రత్త అంటోంది వాతావరణ శాఖ. ఎందుకంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా ఉంటాయని..వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి వేళల్లో వీచే వేడి గాలులు తీవ్రస్థాయిలో ఉం
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఎండ వేడిమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వా�
కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగర వాసులపై వరుణుడు కొంత కరుణించాడు. వాతావరణం చల్లబడింది.
మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1)41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్..కొబ్బరి బోండాలు..ఫ్రూట్ జ్యూస్ లను తాగుతు తాత్కాలిక ఉపశమ�
అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. బయటకు వెళితే సుర్రుమని వాత పెడుతానంటున్నాడు సూర్యుడు. ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతతో అప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2.5 �
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.