Tenali

    రాజధాని ఎక్కడికీ పోదు : మంత్రి అవంతి 

    January 13, 2020 / 04:21 AM IST

    ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.

    అయేషా కేసు : న్యాయం జరుగుతుందని రీ పోస్ట్‌మార్టంకు అంగీకరించాం : ముస్లిం పెద్దలు

    December 14, 2019 / 07:47 AM IST

    12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు  రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ఒకసారి పాతి పెట్టిన శవాన్�

    శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీ అరెస్టు

    May 12, 2019 / 12:13 PM IST

    తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి

    కలకలం : తెనాలి IT ఆఫీస్‌లో CBI సోదాలు

    April 30, 2019 / 03:03 AM IST

    గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయంలో సీబీఐ దాడులు కలకలం రేపాయి. ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ     సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. వ్యాపారి దిలీప్ చౌదరి నుంచి రూ.

    తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నా

    April 12, 2019 / 10:11 AM IST

    ఏపీలో పోలింగ్ ముగిసినా.. హీట్ మాత్రం తగ్గలేదు. తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారంటూ నిరసన తెలిపారు. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బూతుమల్�

    చేతికి సెలైన్ సూదితోనే : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

    April 6, 2019 / 04:08 PM IST

    గుంటూరు : జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. చేతికి సెలైన్ సూదితోనే పవన్ ప్రచారం చేశారు. వడదెబ్బ కారణంగా శనివారం(ఏప్రిల్ 6, 2019) పగలంతా విశ్రాంతి తీసుకున్న పవన్ సాయంత్రం తెనాలి చేర�

    ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని యువకుడి మృతి

    March 31, 2019 / 06:31 AM IST

    గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వస్తున్న తెనాలి TDP ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు. ఈ ఘ�

    గుంటూరులో మరో ‘జ్యోతి’ : యువతి గొంతు కోశాడు

    February 21, 2019 / 12:39 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �

    పవన్ ఎన్నికల శంఖారావం : తెనాలి నుంచి నాదెండ్ల పోటీ

    January 28, 2019 / 12:59 AM IST

    గుంటూరు : జనసేనానీ రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారో ముందే ప్రకటించేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అంటున్న పవర్ స్టార్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న జనసేనానీ…ప

10TV Telugu News