Home » tenders
వచ్చే నెల 27వ తేదీ వరకు ఆసక్తి కల వారు టెండర్ లో పాల్గొని బిడ్డింగ్ దాఖలు చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
చివరి రోజు కావడంతో 20వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 80వేలకుపైగా దరఖాస్తులు అందుతాయని అంచనా.
అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వ�
చైనా సరిహద్దులోని భారత సైన్యానికి డ్రోన్ల సేవలు అందబోతున్నాయి. ఇకపై వారికి డ్రోన్ల ద్వారా సరుకుల్ని రవాణా చేస్తారు. దీనికి సంబంధించి టెండర్లను ఆర్మీ ఆహ్వానించింది. ఇవి అందుబాటులోకి వస్తే సైన్యానికి త్వరగా సరుకులు అందుతాయి.
వజ్రాల వేటకు ఏపీ సర్కార్ ఓకే
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇ�
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�
ఇకపై ఆంధ్రప్రదేశ్లో టన్ను ఇసుక రవాణ రూ.15కే అని వార్తలు వినిపిస్తున్నాయి. రేవు దగ్గర్నుంచి నిల్వ కేంద్రానికి ఇసుకను రవాణా చేయడానికి ఇంత తక్కువ ధరను కోట్ చేశాడు ఓ కాంట్రాక్టర్. గుంటూరు జిల్లాలోని కృష్ణానది రేవు నుంచి నిల్వ కేంద్రానికి రవాణా