-
Home » tenders
tenders
సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధం.. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ అల్లుడే: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ ఆత్మ సింగరేణిపై కొన్ని కట్టుకథలు, లేఖలతో అపోహలు సృష్టిస్తున్నారని.. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.
ఎట్టకేలకు సాకారం కానున్న ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల..!
వచ్చే నెల 27వ తేదీ వరకు ఆసక్తి కల వారు టెండర్ లో పాల్గొని బిడ్డింగ్ దాఖలు చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.
రాజధాని అమరావతి నిర్మాణం, టెండర్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
ఏపీలో మద్యం దుకాణాల టెండర్లకు లాస్ట్ డే.. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
చివరి రోజు కావడంతో 20వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 80వేలకుపైగా దరఖాస్తులు అందుతాయని అంచనా.
Tamil Nadu: అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే ₹10,000 ఫైన్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వ�
Drones For Logistics: సైనికుల కోసం మరో ముందడుగు.. చైనా సరిహద్దులో సరుకు రవాణా డ్రోన్లు.. కొనుగోళ్ల కోసం టెండర్లు
చైనా సరిహద్దులోని భారత సైన్యానికి డ్రోన్ల సేవలు అందబోతున్నాయి. ఇకపై వారికి డ్రోన్ల ద్వారా సరుకుల్ని రవాణా చేస్తారు. దీనికి సంబంధించి టెండర్లను ఆర్మీ ఆహ్వానించింది. ఇవి అందుబాటులోకి వస్తే సైన్యానికి త్వరగా సరుకులు అందుతాయి.
వజ్రాల వేటకు ఏపీ సర్కార్ ఓకే
వజ్రాల వేటకు ఏపీ సర్కార్ ఓకే
ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
అద్దె బస్సుల టెండర్లను సవాల్ చేస్తూ పిటిషన్
అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇ�
ఏపీ ప్రభుత్వ టెండర్ల బాధ్యత హైకోర్టు జడ్జీకి అప్పగింత
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�