-
Home » tenth class exams
tenth class exams
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు.. పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే..
TG 10th Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల సమయంలో వాటిని అస్సలు తీసుకెళ్లకండి.. ఈ సూచనలు తప్పక పాటించండి..
SSC Exams in Telangana : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి (ఈనెల 14వ తేదీ) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.
ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
టెన్త్ పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆ పద్ధతిలోనే..
గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.
Tenth Class Exams : టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.. ఈసారి కూడా ఆరే
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
Student Sets Fire : పదో తరగతి పరీక్షల్లో పాస్ కాలేననే భయంతో నిప్పంటించుకున్న విద్యార్థిని
పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు
Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
Adimulapu Suresh : రెండు, మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు.. మంత్రి కీలక ప్రకటన
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు
Tenth Exams : సీబీఎస్ఈ తరహాలో.. టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని