-
Home » tenth class exams
tenth class exams
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. విద్యార్థులూ ఇవి మర్చిపోవద్దు.. పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదే..
March 14, 2026 / 07:57 AM ISTTG 10th Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు…
టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల సమయంలో వాటిని అస్సలు తీసుకెళ్లకండి.. ఈ సూచనలు తప్పక పాటించండి..
March 13, 2026 / 09:45 AM ISTSSC Exams in Telangana : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి (ఈనెల 14వ తేదీ) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 16వ తేదీతో పూర్తవుతాయి.
ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
January 20, 2026 / 05:13 PM ISTఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
టెన్త్ పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆ పద్ధతిలోనే..
August 11, 2025 / 08:39 PM ISTగతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.
Tenth Class Exams : టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.. ఈసారి కూడా ఆరే
October 13, 2022 / 09:32 PM ISTపదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి…
Student Sets Fire : పదో తరగతి పరీక్షల్లో పాస్ కాలేననే భయంతో నిప్పంటించుకున్న విద్యార్థిని
April 24, 2022 / 10:30 PM ISTపరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. టెన్త్ పరీక్షలు పాస్ కాలేను అనే ఆందోళనతో ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా
March 13, 2022 / 08:48 AM ISTముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు
Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
October 11, 2021 / 04:56 PM ISTపదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
Adimulapu Suresh : రెండు, మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు.. మంత్రి కీలక ప్రకటన
July 28, 2021 / 04:29 PM ISTవిద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు
Tenth Exams : సీబీఎస్ఈ తరహాలో.. టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు
July 23, 2021 / 11:26 AM ISTసీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని