కర్నాటకలో కలకలం రేపిన మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని షరీఖ్ గా గుర్తించారు పోలీసులు.
పండుగ వేళ విధ్వంసం సృష్టిద్దామనుకున్నారు. ప్లాన్ ఫెయిల్ కావడంతో వాడు కుక్క చావు చచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కారులోని గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం అందడంతో న్యూఢిల్లీలో హైసెక్యూరిటీ అలర్ట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు (Kashmir Grenade Attack)
మిలిటరీ క్యాంప్పై కారుబాంబులతో ఉగ్రదాడి చేయటంతో ..27 మంది సైనికులు మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు కూడా హతం అయ్యారు.
శ్రీనగర్_లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
మాలిలో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.ఈ ఘటనలో 32 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
కాబూల్ విమానాశ్రయంలో మరో 24నుంచి 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది
పాకిస్తాన్లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన �