-
Home » terror attack
terror attack
ఢిల్లీలో బాంబు దాడి ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య.. పేలుడుకు కారణమైన కుట్రదారులను వదలబోమని మోదీ హెచ్చరిక
Delhi blast దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ మాట్లాడుతూ..
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. అనుమానితుడు ఇతనే.. పేలుళ్లకు ముందు ఎర్రకోట దగ్గర అతనేం చేశాడంటే..
Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో..
ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి!.. దేశ సార్వభౌమత్వంపై ఎటాక్?
Delhi blast : రెడ్ ఫోర్ట్ అనేది దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. రిపబ్లిక్ డే, స్వాంతంత్ర్య దినోత్సవాల్లో అక్కడే త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. అలాంటి చోట
ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారుకు పుల్వామా లింక్!
Delhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో
పహల్గాం ఉగ్ర దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో భారీ క్యాండిల్ ర్యాలీ.. జనసంద్రంగా పీపుల్స్ ప్లాజా..!
CM Revanth Reddy : పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది.
‘మేము పొదల్లోకి పరిగెత్తాం..కానీ, చంద్రమౌళిని కోల్పోయాం’.. పహల్గాం ఉగ్రదాడి భయానక క్షణాలను వివరించిన ఏపీ పర్యటకులు
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి కలకలం.. ఆర్మీ డ్రస్లో వచ్చి టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పులు.. 25మందికి పైగా మృతి
ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
దేశంలో హైఅలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల వార్నింగ్.. ఆ ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచన
నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలంది.
మోదీపై టెర్రర్ ఎటాక్ జరగొచ్చు.. పోలీసులకు వార్నింగ్ నోట్
ఈ బెదిరింపు నోట్పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి.. 60మందికిపైగా మృతి.. బాధ్యత వహించిన ఐసిస్
రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.