Home » terror attack
CM Revanth Reddy : పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది.
పహల్గాం ఉగ్రదాడి నుంచి తప్పించుకొని కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో వైజాగ్ కు చెందిన ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.
ఉగ్రవాదుల కాల్పులతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలంది.
ఈ బెదిరింపు నోట్పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
Pakistan Terror Attack : పాకిస్థాన్లో జరిగిన ఉగ్రదాడిలో 7 మంది సైనికుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు.
శుక్రవారం, పాకిస్తాన్లోని గ్వాదర్ జిల్లాలో భద్రతా దళాల వాహనాలపై దాడి జరిగింది. ఆ తర్వాత 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ దాడికి సంబంధించి ISPR ఒక ప్రకటన విడుదల చేసింది
ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగిన గంటలు కాలేదు. అప్పుడే భారతదేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకలు వ్యూహరచన చేశాయి. శ్రీనగర్ లోని బారాముల్లా హైవేపై ప్లై ఓవర్ వద్ద ఐఈడీని అమర్చారు.