-
Home » terror camps
terror camps
దటీజ్ ఇండియా.. ఆపరేషన్ సిందూర్తో గీత దాటకుండానే పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టిన భారత్..
ఈసారి భారత దళాలు ఎల్ వో సీని భౌతికంగా దాటలేదు. భారత భూభాగం నుండి పని చేసే స్టాండ్-ఆఫ్ ఆయుధాలను ఉపయోగించాయి.
ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్
ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని
15మందికి పైగా హతం: మరోసారి ఉగ్రవాద క్యాంపులపై భారత ఎటాక్
ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భారత సైన్యం దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ లోని కశ్మీర్లో ఉగ్రవాదులపై దాడులు చేశారు. తంగ్ధార్ సెక్టార్కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్ బలగాలు విరుచుకుపడ్డాయి. �
500మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందుకు రెడీగా ఉన్నారు
కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు 500 మంది ఉగ్రవాదులు కశ్మీర్లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికా�
ఇది కొత్త భారత్…ఉగ్ర క్యాంపుల్లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుంది
విపక్షాలపై ప్రధాని మోడీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమందికి దేశ భద్రత పెద్ద విషయంగా కనిపించడం లేదని విపక్షాలపై పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు.మోడీ ఎందుకు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు..ఇది పెద్ద ఇష్యూ కాదు అంటూ కొ�
అంత సీన్ ఉందా : అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్?
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.
ఇది జస్ట్ శాంపిలే: పాక్ మొత్తాన్ని తగలబెట్టాలి
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
పాకిస్తాన్ కండకావరం : సమయం, ప్లేస్ చూసి దాడి చేస్తాం
పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
చైనా సూక్తులు: భారత్, పాక్ నిగ్రహంగా ఉండాలట
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా
దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల