Home » terrorism
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట�
పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నార�
పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు �
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �
ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ
ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�
దేశం ఎటు వెళ్తోంది. కోట్లాది మంది భారతీయుల ప్రశ్న. రైట్ డైరెక్షన్ లో వెళ్తోందా? అంటే.. కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడించే సమస్యల్లో మూడు ప్రధాన సమస్యలు భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఇ�
అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని
మహబూబ్ నగర్: బీజేపీ దేశప్రయోజనాల కోసం కృషి చేస్తుంటే విపక్షాలు వారి కుటుంబ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. దేశరక్షణ,మహిళల రక్షణ కోసం తాము కృషి చేశానని మీ చౌకీదారుగామళ్లీ మీ ఆశీర్వాదం కోరుతు�
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు