-
Home » terrorism
terrorism
పాకిస్థాన్లో భారత్ దాడి చేసిన ప్రాంతంలో జైష్, లష్కర్ ఉగ్రవాదుల సమావేశం.. భారీగా తరలివెళ్లిన టెర్రరిస్టులు
జైషే మొహమ్మద్ మరో ‘ఫిదాయీన్’ దళాన్ని (ఆత్మాహుతి దళం) దాడికి సిద్ధం చేస్తోందని, నిధులు సమకూర్చుకుంటోందని గత నెలలో జాతీయ మీడియాతో వార్తలు వచ్చాయి.
వైట్కాలర్ టెర్రర్: 4 రోజుల్లో నలుగురు వైద్యులు అరెస్ట్.. ఒకరు హైదరాబాదీ.. వాళ్లను పట్టుకోకపోతే ఏం జరిగేదంటే?
చైనాలో ఎంబీబీఎస్ చదివిన సయ్యద్.. రైసిన్ అనే ప్రాణాంతక ప్రోటీన్ తయారుచేస్తున్నాడు. ఢిల్లీ ఆజాద్పూర్ మండీ, అహ్మదాబాద్ నరోడా పండ్ల మార్కెట్, లక్నో ఆర్ఎస్సెస్ కార్యాలయాలపై కొన్ని నెలల పాటు గూఢచర్యం చేశాడు.
అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ వరకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన దేశాలు..
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.
అలా అయితే కశ్మీర్ మరో గాజా, పాలస్తీనా అవుతుంది.. ఫారూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.
ఉగ్రవాదానికి నిర్వచనం, మూక దాడికికి ఉరిశిక్ష.. కొత్త క్రిమినల్ చట్టాల గురించి వెల్లడించిన అమిత్ షా
వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని ఆయన అన్నారు.
United Nations: అది మీ మంత్రినే అడగాలి.. పాకిస్తాన్ జర్నలిస్టుతో కేంద్రమంత్రి జయశంకర్
'భారత్ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు' అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇటీవల చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ "ప్రపంచం ఈరోజు వారిని (పాకిస్తాన్) ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్�
Gujarat Polls: ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు.. కాంగ్రెస్పై విరుచుకుపడ్డ మోదీ
కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగల�
Pakistan PM Shehbaz Sharif: ఇన్నాళ్లకు బోధపడిందా! ఉగ్రవాదమే పాకిస్థాన్కు ప్రధాన సమస్యగా మారిందన్న ప్రధాని షెహబాజ్
మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల వ్యాన్పై కాల్పులు జరిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మనం తప్పు చేయకూడదు. ఉగ్రవాదం పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. మా సాయుధ దళాలు, పోలీసు
PM Modi At UNSC Meeting : పైరసీ, ఉగ్రవాదం కోసం సుముద్ర మార్గాలు దుర్వినియోగమవుతున్నాయ్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
బ్రిక్స్ సమ్మిట్ లో పాక్ పై మోడీ ఫైర్
PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్త�