Home » terrorism
ఒక భారత్ మాత్రమే కాదు.. గతంలో అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు కూడా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాయి.
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.
వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని ఆయన అన్నారు.
'భారత్ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు' అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇటీవల చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ "ప్రపంచం ఈరోజు వారిని (పాకిస్తాన్) ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్�
కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగల�
మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల వ్యాన్పై కాల్పులు జరిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. మనం తప్పు చేయకూడదు. ఉగ్రవాదం పాకిస్తాన్ యొక్క ప్రధాన సమస్యలలో ఒకటిగా కొనసాగుతోంది. మా సాయుధ దళాలు, పోలీసు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
PM Modi slams Pakistan ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-17,2020)వర్చువల్ గా ప్రసంగించిన మోడీ..ఉగ్రవాదానికి మద్దతిస్త�
బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా సోదరుడి�
శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్