terrorism

    భారత్ జోలికెళితే తాటతీస్తా : పాక్‌కు అమెరికా వార్నింగ్

    March 21, 2019 / 05:44 AM IST

    పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

    22 ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయి: పాక్ బండారం బట్టబయలు

    March 9, 2019 / 02:11 AM IST

    ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దేశం పాకిస్తాన్. టెర్రరిస్టులను పాక్ పెంచి పోషిస్తోంది అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పాక్ మాత్రం తమ దేశంలో ఎలాంటి ఉగ్రకార్యకలాపాలు జరగడం లేదని అబద్దాలు చెబుతుంది.

    పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

    March 4, 2019 / 05:17 AM IST

    పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా..ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో న్యూయార్క్ లోని  ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్ద పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి.

    మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

    March 1, 2019 / 09:19 AM IST

    అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�

    youtube నుంచి అభినందన్ వీడియోలు డిలీట్

    March 1, 2019 / 02:27 AM IST

    వింగ్ కమాండర్ అభినందన్ వీడియోల గురించి సెర్చ్ చేస్తున్నారా ? అయితే మీకు ఆయన వీడియోలు కనిపించవు. ఎందుకుంటే యూ ట్యూబ్ వీడియోలను తొలగించేసింది. అభినందన్‌కు సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ యూ ట్యూబ్‌కు ఆదే�

    Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

    February 27, 2019 / 04:30 AM IST

    పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.&nbs

    ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

    February 16, 2019 / 10:50 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

    పుల్వామా దాడి..పాక్ పై సిద్ధూ సానుభూతి

    February 15, 2019 / 12:49 PM IST

    పాకిస్తాన్ పై మ‌రోసారి పంజాబ్ మంత్రి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ సానుభూతి ప్ర‌క‌టించారు. పుల్వామా జిల్లాలో గురువారం జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఉగ్ర‌దాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ..అదో పిరికి పంద‌ల చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. హింస ఎక్క‌డ చెల‌రేగ�

    గోవులను తరలించే వారు టెర్రరిస్టులా!

    January 2, 2019 / 05:19 AM IST

    అల్వర్ : గోవులను తరలించే వారు టెర్రరిస్టులా ? అంటే అవునంటున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అల్వర్‌లో రెండు రోజుల కిందట 23 ఏళ్ల వయస్సున్న పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ దాడి జరిగింది. గోవులను తరలించడం…వధించడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

10TV Telugu News