Home » thank you
Kajal Aggarwal: భర్త గౌతమ్తో కలిసి కాజల్ ఇంటీరియర్ బిజినెస్ను ప్రారంభించింది. దీనికి ‘కిచ్డ్’ అనే పేరు కూడా పెట్టేసింది. ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన అన్నింటినీ వీరి బ్రాండ్ అందిస్తుంది. భర్తతో కలిసి తను ప్రారంభించిన మొట్టమొదటి వెంచర్ ఇదని �
తమిళనాడు డీఎంకే నాయకురాలు, లోక్ సభ ఎంపీ కనిమొళి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన కనిమొళిని భద్రతా చర్యలో భాగంగా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు (సీఐఎస్ఎఫ్) చెందిన ఒక మహిళా అధికారి తనిఖీ చేశారు. ఈ సంద�
భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ ట్విట్ట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
కమల్ హాసన్ నవంబర్ 7తో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 7 కమల్ పుట్టినరోజే కాదు.. ఈ ఏడాదితో నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రత్యే�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళనాడు స్వాగతం పలికింది. మమల్లాపురంలో అతనితో కలిసి ప్రధాని మోడీ పర్యటించారు. శుక్రవారం వచ్చిన జిన్ పింగ్… శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చెన్నై దేశాధ్యక్షుడు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యమిచ్చినంద�
చంద్రయాన్ 2.. అడుగు దూరం అద్భుతం అయ్యింది. 95 శాతం సక్సెస్ తో ముగిసింది. 100శాతం విజయం కాకపోవటంపై శాస్త్రవేత్తలు మనోదనకు.. దేశం మొత్తం మద్దతుగా నిలిచి హ్యాట్సాప్ చెప్పింది. ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణం వైపు వెళ్లిన చంద్రయాన్ 2 కా�
ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ ధన్యవాదాలు తెలిపారు. వైజాగ్ పర్యటనకు ముందే ప్రజలకు మోడీ కానుక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని ఆంధ్ర ప్రజలు స్వాగతిస్తారని భావిస్తున్నానని చెప్పారు. రైల్వే జో
పుల్వామా దాడిలో అమరుడైన ఉత్తరప్రదేశ్ లోని షామిల్ కు చెందిన జవాన్ అమిత్ కుమార్ కోరికి నివాళిగా ఏర్పాటు చేసిన ప్రేయర్ మీటింగ్ లో బుధవారం(ఫిబ్రవరి-20,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీతో కలిసి పాల్గొన్నారు. అమ�