Home » Theft
చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మ�
విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొ�
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగత�
చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్
‘సాఫ్ట్వేర్ శారద ఈ పేరు అటు ప్రధాన మీడియాలో, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. కరోనా కష్టాల్లో భాగంగా ‘‘టెకీ శారద’’ కూరగాయల అమ్ముకునే శారదగా మారిపోయిది. ఉద్యోగం పోయినా మనోస్థైర్యం మాత్రం కోల్పోని శారద తన కుటుంబ జీవనాధారం క
పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నక్లెస్ గిఫ్టు గా ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి చైన్ స్నాచర్ గా మారాడు ఓ యువకుడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి. తేలికగా డబ్బు సంపాదించే మార్గం ఏముందా అని ఆలోచించాడు. అంతే
పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనా కంపెనీలకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టిక్(tiktok) ఒకటి. భారత ప్రభుత్వం అనుమానమే నిజమైంది. టిక్ టా�
వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి అన్నాడుట. పల్సర్ బైక్ దొంగిలించిన దొంగను పోల�
దొంగలు ఎత్తుకెళ్లింది..పోలీసులు స్వాధీనం చేసుకోవడం..మరలా దొంగల పాలు కావడం ఎప్పుడైనా విన్నారా. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోలీసుల కళ్లుగప్పి తస్కరిస్తుంటారు. తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. దీంతో మరలా ఆ సొత్తు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.