Theft

    సినిమా సీన్ తలపించిన లారీ దొంగతనం

    November 22, 2020 / 06:47 PM IST

    lorry theft in trichy : తమిళనాడులోని తిరుచ్చిలో లారీ దొంగతనం జరిగింది. సినిమా సీన్ ను తలపించేలా…. పోలీసులు లారీని 60 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. మూడు కార్లలో దొంగ వెంటబడ్డ పోలీసులు… అరియమంగళంలో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను అరెస్ట్‌ చ�

    హైదరాబాద్‌ వనస్థలిపురం SBI ఏటీఎంలో భారీ చోరీ

    November 16, 2020 / 12:53 PM IST

    robbery in vanasthalipuram sbi atm: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్‌లను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు దుండగులు. మిషన్‌లో ఉన్న మొత్తం నగదును అపహరించుకుపోయారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్‌లో ఉన్న SBI బ్�

    ఇంటి డాబాపై డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

    November 13, 2020 / 03:49 PM IST

    Family finds two bags full of currency notes, jewellery on the roof of their house : ఉత్తర ప్రదేశ్ లోని  మీరట్ లో చోరీ అయిన సొత్తును పోలీసులు 48 గంటల్లోగా, అనూహ్య రీతిలో స్వాధీనం చేసుకున్నారు.  ఒక వ్యక్తి ఇంటి డాబా నుంచి పోలీసులు లక్షలాది రూపాయల నగదు…బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమా

    నమ్మకద్రోహం, నిందలు, వేధింపులు.. అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేశాయి.. నంద్యాలలో గుండెలు పిండే విషాదం

    November 10, 2020 / 12:52 PM IST

    abdul salam family suicide: నమ్ముకున్న వారే నట్టేట ముంచే ప్రయత్నాలు.. వరుసగా వెంటాడుతున్న నిందలు.. చేయని తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసుల వేధింపులు.. కనుచూపు మేరలో కనిపించని సాయం.. అన్నీ కలిసి ఆ కుటుంబాన్ని చావుకి దగ్గర చేశాయి. ఓ ఆటో డ్రైవర్‌తో పాటు అతడి ఫ్యామిలీ �

    ప్రియుడు కోసం సొంత నాయనమ్మ బంగారం దోచేసిన యువతి

    November 4, 2020 / 09:52 PM IST

    ప్రేమ మైకం ఎంతటి తప్పు అయినా చేయిస్తుంది అనేదానికి ఈ ఘటన ఓ సాక్ష్యం. ప్రియుడితో కలిసి సొంత నాయనమ్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడింది ఓ మనవరాలు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా.. చివరకు అసలు గుట్టు అంతా బయట

    తల్లి వాట్సాప్ స్టేటస్ తో కొడుకు జైలు పాలు

    November 1, 2020 / 02:20 AM IST

    ఓ మహిళ వాట్సాప్‌ స్టేటస్‌ ఆమె కొడుకు జైలు పాలు కావడానికి కారణమైంది. 15 నెలల క్రితం నమోదైన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో వాట్సాప్‌ స్టేటస్‌ ఉపయోగపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌ రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూలై 12, 2019లో సాయి​కిరణ్

    క్షమించండి…ఆకలి తీర్చుకోటానికి దొంగతనం చేశాను….చోరీ చేసి లేఖ వదిలి వెళ్లిన దొంగ

    October 13, 2020 / 11:06 AM IST

    tamilnadu: ఆకలి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఆకలికి తట్టుకోలేని ఒక దొంగతనానికి పూనుకున్నాడు. నేరం నాది కాద ఆకలిద అనే పేరుతో తెలుగులో 70ల్లో ఒక సినిమానే వచ్చింది. దొంగతనం చేసి…ఆ పని తప్పని తెలిసి,యజమానిని క్షమించమని కోరాడు ఒక దొంగ. తమిళనాడు, �

    రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

    September 24, 2020 / 05:41 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �

    లారీ నుంచి రూ.2.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ, మెదక్‌లో భారీ దోపిడీ

    September 23, 2020 / 12:31 PM IST

    రహదారులపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన గూడ్స్‌తో వెళ్తున్న కంటైనర్లు టార్గెట్‌గా చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. మెదక్‌ జిల్లా, చేగుంట సమీపంలో కంటెయినర్ లారీలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. రెండున్నర కోట్ల రూపాయల విలువైన సెల్‌�

    దీవెనల పేరుతో రూ.2లక్షలు దోచేశారు, విశాఖలో హిజ్రాల ఘరానా మోసం

    September 19, 2020 / 11:21 AM IST

    విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె

10TV Telugu News