Home » Theft
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ.9 లక్షలు డ్ర�
ఇంట్లో దొంగతనంచేస్తుండగా ఇంటికి వచ్చిన యజమానినే ఎవరు నువ్వని అడిగి చోరీ చేస్తున్న కొత్తరకం దొంగను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లో టీవీ ఆన్ చేసి, ఫ్యాన్లు వేసి చోరి చేసుకుని ఉడాయించేంద
దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి దోచేస్తున్నారు.
దేవుడి దర్శనం కోసం వచ్చాడు. పరమ భక్తుడిలా బిల్డప్ ఇచ్చాడు.
Increasing Cow Dung theft in Chchattishgarh : ఎవరన్నా దొంగతనాలు చేస్తే బంగారం, వెండీ, డబ్బులు లేదా వాహనాలు దొంగతనాలు చేస్తారు. కానీ పేడను దొంగిలించటం గురించి ఎప్పుడన్నా విన్నారా? చత్తీస్గఢ్ మాత్రం అదే జరుగుతోంది. ఇటీవల కాలంలో పేడను దొంగిలించటం బాగా పెరిగిపోయిందట..దీం
cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున�
two men and one woman tied to electricity pole : రాజస్థాన్లోని అల్వర్ పట్టణంలో ఓ రిక్షా చోరీ చేశారనే అనుమానంతో ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..దారుణంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దొంగతనానిక మాకు ఎటువంటి సంబంధం లేదు..మేమా దొంగతనం చేయలేదని వారు న�
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యు�
husband becomes thief for wife sake: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం దొంగగా మారాడో భర్త. తన ఎదురింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అయితే, ఆ దొంగతనం చేయడానికి భర్త చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు. అతడి చేసిన ప�
robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గం