Home » Theft
తొలుత 18కిలోల బంగారం అపహరణకు గురైందని ప్రచారం జరిగింది.. కానీ, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం 8.50 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణ కు గురైనట్లు..
తెలంగాణ రాజ్ భవన్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. అందులోని సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్ లు చోరీ జరిగినట్లు..
కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లు మాయం
ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేశారు.
ఓ ఐటీ ఉద్యోగి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన సొంత ఫ్రెండ్ నే మోసం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
నగరానికి చెందిన వృద్ధ దంపతులు గురువారం మధ్యాహ్నం సమయంలో బ్యాంక్ కు వెళ్లారు. అక్కడ నగలు తీసుకొని (సుమారు రూ. 5లక్షలు విలువ) స్కూటర్ పై ..
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి నగదులు, నగదు దోచుకెళ్లారు.
వనపర్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్దకు రాగానే దోపిడి దొంగలు ఆ వాహనాన్ని అడ్డగించారు.
విజయవాడ వెస్ట్ ఏసీపీ హనుమంతురావు అధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.