Home » Theft
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు విడాకుల తరువాత బాలీవుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే అక్కడ సినిమాలను ఒకే చేస్తున్న సామ్ ఇప్పుడు ప్రకటనలలో కూడా నటిస్తుంది.
సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు.
దొంగలు ఏకంగా 58 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఈ వింత చోరీ గురించి విన్న పోలీసులు షాక్ అయ్యారు.
గచ్చిబౌలి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్లో వేడుకల్లోకి బంధువుల్లా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
పాకిస్తాన్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళలను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీరిలో ఓ యువతి కూడా ఉన్నారు.
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు.
దొంగలు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ఇంటికే కన్నం వేశారు.అక్కడ వారికి ఆశించినంత డబ్బులు దొరకకపోవటంతో..‘ఇంట్లో డబ్బుల్లేకుంటే తాళం ఎందుకు వేశారు?’ అని ప్రశ్నిస్తు లెటర్ రాసిపెట్టారు.
స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తా
వరంగల్ జిల్లాలో దొంగలు చాలా ధైర్యవంతులులాగా ఉన్నారు. ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే తమ చేతివాటం ప్రదర్శించి విలువనై బంగారం ఎత్తుకెళ్లా