Home » Theft
మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు.
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Nizamabad : నగరంలోని ప్రముఖ కార్ల కంపెనీల షో రూమ్ లలో వరుస చోరీలు చేశారు. మారుతి నెక్సా, వరుణ్ మోటార్స్, ప్రకాశ్ హ్యుందాయ్, టాటా మోటర్స్ షో రూమ్ లతో పాటు మహీంద్ర మోటర్స్ షో రూమ్ లో చోరీకి పాల్పడ్డారు.
ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
నగదు, వెండి మాయమైన ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ లో జరిగింది. సీజ్ చేసిన 105 కేజీల వెండి, రూ.2.15లక్షల నగదు మాయమవడం కలకలం రేపింది.(Kurnool Police Station)
ఉత్తర్ ప్రదేశ్లో దొంగోడి బరితెగింపు
సాధారణ పౌరుల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటాం. కానీ పోలీసులే లూటీకి గురి అయితే? ఏకంగా పోలీస్ట్ స్టేషన్ లోనే చోరీ జరిగితే? అదే జరిగింది ఉత్తరప్రదేశ్ లో..ఏకంగా దొంగలు పోలీస్ స్టేషన్ లో తుపాకీ..పోలీసుల యూనిఫామ్ లను ఎత్తుకుపోయా
చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ ఒక దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా ఓ చిలుక అతన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఒక ప్రాంతంలో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతున్నప్పుడు చిలుక అతని ఇయర్ఫోన్ను దొంగిలించిన దృశ్యం కెమెరాకు చిక్కింది.
ఇటీవల దీపావళికి వినయ ప్రసాద్ ఆమె కుటుంబంతో కలిసి ఊరు వెళ్ళింది. ఇదే సమయం అనుకోని ముందు నుంచి కాపు కాసిన దొంగలు ఆమె ఇంట్లోనుంచి........