Home » Theft
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
డేటా చౌర్యంపై ఏర్పాటైన కమిటీ నివేదిక సిద్ధం అయింది. రేపు ఏపీ అసెంబ్లీ ముందుకు డేటా చౌర్యం కమిటీ నివేదిక రానుంది. ఇవాళ అసెంబ్లీ లైబ్రరీ హాల్ లో పెగాసస్ కమిటీ సమావేశం అయింది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తోపాటు డేటా చౌర్యంపై కమిటీ విచారణ చేపట్టింది.
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రియురాలికి కారు గిఫ్టుగా ఇచ్చేందుకు భార్య,, తల్లికి చెందిన నగలు దొంగిలించి అమ్మిన ఘటన వెలుగు చూసింది.
రెండు కోట్ల రూపాయలు విలువైన వస్తువులున్న లారీని దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ సినిమా ఇన్పిరేషన్తో కొందరు దొంగలు స్కూల్లోని కంప్యూటర్లు, ప్రింటర్, ఎత్తుకుపోయారు.
ఏటీఎంలలో డబ్బులు పెట్టే క్రమంలో ఏజెన్సీకి తెలియకుండా స్లిప్పులు మార్చి రూ.5 లక్షలు దొంగిలించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది.
ఇటీవల సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డబ్బు తీసుకుని పారిపోయాడని ఆరోపణలొచ్చిన క్యాషియర్ ప్రవీణ్, కోర్టులో సోమవారం లొంగిపోయాడు.
హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో లక్ష రూపాయలు చోరీకు గురయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్ లో సందీప్ శర్మ అనే వ్యక్తి
సిధ్దిపేట రిజిష్ట్రేషన్ ఆఫీసు వద్ద రూ.42,50,000 చోరీ జరిగి 48 గంటలు గడిచినా నిందితుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఘటన జరిగిన కొద్దిసేపటికే సిద్దిపేట పోలీసు కమీషనర్ శ్వేత 24 గంటల్లో