Home » Theft
కొన్నేళ్ల క్రితం హిట్లర్లా రెచ్చిపోయిన.. IPLలో కోట్లు పలికిన మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్బాచ్ సైకిల్ దొంగగా మారాడు. ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రకారం.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులకు ప్రాతినిధ్యం వహించిన ల్యూక్.. వ్యసనాలక�
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
రంగారెడ్డి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. వృద్ధురాలిని హత్య చేసి, బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.
సెల్ఫోన్ షాపుల్లో దొంగతనాలు సాధారణమైన విషయమే. కానీ, ఈ ఎలిమెంటరీ దొంగ ఏదో చేయబోయి అడ్డంగా దొరికిపోయాడు. ఫలితంగా ఊచలు లెక్కపెడుతున్నాడు. చెన్నై పక్కనే ఉన్న తొండియార్పేట్లో ఉన్న సెల్ఫోన్ స్టోర్లో దొంగతనం జరిగింది. దొంగ మతిమరుపుతనమే అతణ్
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగళూరు నుంచి నాందేడ్ �
హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.
ఓ బ్రిడ్జీని దొంగలు దోచుకెళ్లారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోగా..జోక్ అనుకుంటారు. కానీ ఇది నిజం. పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీని దొంగలు దోచుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. వినటానికి ఇది చిత్రమనిపించినా