-
Home » third front
third front
Third Front: మూడో కూటమికి లైన్ క్లియర్..! ఎన్డీయే, ఇండియా కూటములను ఎదుర్కొంటుందా?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి.
Nitish Kumar: ఇండియాకు చెక్ పెడుతున్న నితీశ్ పార్టీ..! కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫ్రంట్ కు వెళ్తారా?
ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు
Asaduddin Owaisi: వీరి నాయకత్వంలో దేశంలో మూడో ఫ్రంట్..: అసదుద్దీన్ ఒవైసీ
కేసీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎన్డీఏ, ఇండియాలో లేరని..
Opposition Parties Meet: ఆరంభానికి ముందే అవరోధాల్ని ఎదుర్కొంటున్న విపక్ష పార్టీల సమావేశం? నితీశ్ నెట్టుకొస్తారా?
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి ఈ సమావేశంపై ఈ ముగ్గురు నేతల నుంచి ఎలాంటి కామెంట్ కూడా రాలేదు.
Naveen Patnaik: బాంబు పేల్చిన సీఎం నవీన్ పట్నాయక్.. మూడో కూటమి అసలే సాధ్యం కాదట
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్.. ఏడుగురు సీఎంలతో భేటీకి ఢిల్లీ సీఎం ప్రయత్నాలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్�
AAP Telangana : ఫుల్ జోష్లో ఆప్.. తెలంగాణపై ఫోకస్, త్వరలో పాదయాత్రలు
దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్లు.. దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆప్ పార్టీని విస్తరించాలని చూస్తున్నామని...
Rakesh Tikait: పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసర ఉంది: రాకేశ్ టికాయత్
రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు
KCR – Uddhav: నేడు మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
KCR Tejashwi Yadav : టార్గెట్ బీజేపీ.. సీఎం కేసీఆర్తో తేజస్వి యాదవ్ కీలక భేటీ, దేశ రాజకీయాలపై చర్చ
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.