-
Home » Thiruvananthapuram
Thiruvananthapuram
కేరళ ఘటన రిపీట్..! ఈసారి జపాన్ లో..! యూకే ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
జూన్ 14న కేరళలోని తిరువనంతపురంలో బ్రిటిష్ F-35B అత్యవసరంగా ల్యాండ్ అయిన కొన్ని నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది.
కేరళ నుంచి ఎగిరిపోయిన ఎఫ్-35బీ యుద్ధ విమానం.. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు బ్రిటన్ ఎంత డబ్బు చెల్లించిందో తెలుసా?
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ యుద్ధ విమానం ఇన్ని రోజులు ఉన్నందుకుగానూ బ్రిటన్ ప్రభుత్వం భారీ స్థాయిలో రుసుము చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఓ మహిళ కారణంగా ఢీకున్న వాహనాలు.. వీడియో వైరల్
కేరళ సీఎం పినరయి విజయన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ మహిళ కారణంగా సీఎం కాన్వాయ్ లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి.
హోటల్ రూములో విగత జీవులుగా దంపతులు, వారి ఫ్రెండ్.. ఏం జరిగింది?
వేరే రాష్ట్రానికి వెళ్లి హోటల్ రూములో ముగ్గరూ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగిందనేది అంతు పట్టకుండా ఉంది.
మంచివాడని నమ్మింది, పెళ్లికి ముందే ముంచేశాడు: యువ వైద్యురాలి బలవన్మరణం కేసులో ఆమె సోదరుడి ఆరోపణలు
కేరళ యువ వైద్యురాలి బలవన్మరణం కేసులో ఆమె సోదరుడు పలు ఆరోపణలు చేశాడు. వరకట్న వేధింపులు, ప్రేమించిన వాడు అండగా లేకపోవడం వల్లే తమ సోదరి చనిపోయిందని చెప్పాడు.
BMW కారు ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్.. మనస్తాపంతో యువ వైద్యురాలు బలవన్మరణం
ప్రేమించానన్నాడు.. పెళ్లికి ఒప్పుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాక వరకట్నం పేరుతో వరుడు భారీ డిమాండ్లు చేశాడు. వివాహం రద్దు కావడంతో ఆ వైద్యురాలు తట్టుకోలేకపోయింది. బలవన్మరణానికి పాల్పడింది.
రెండో టీ20కి ముందు భారత అభిమానులకు బ్యాడ్న్యూస్..
India vs Australia 2nd T20I : ఆదివారం తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
Aparna Nair : ప్రముఖ నటి అనుమానాస్పద మృతి
ప్రముఖ మళయాళ నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Crime News: 2 నెలల క్రితమే పెళ్లి.. వేరే అమ్మాయితో భర్త ఫోనులో మాట్లాడుతున్నాడని యువతి..
తన భర్త తీరు బాగోలేదని, ఆయనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని రేష్మా అనుమానిస్తోంది. ఓ అమ్మాయితో..
Robbery In Kerala: కేరళ రాష్ట్రంలో సినీఫక్కీలో భారీ దోపిడీ.. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే ..
ముగ్గురు వ్యక్తులు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరు నుంచి కేరళలోని మలప్పురం వెళ్తున్నారు. తెల్లవారుజాము సమయంలో 3గంటలకు పుథుసేరి సమీపానికి చేరుకున్నారు.