Home » Three Capital Issue
అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా...
రాజధానికి అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 52వ రోజుకు చేరుకున్నాయి. కానీ ఇప్పటి వరకూ సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. మూడు రాజధానులు చేసి తీరుతాం..ఎడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖేననే దృక్పధంతోనే ఉన్�
మూడు రాజధానుల వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ తరుణంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి నిలిచింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తెలుగు�
రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్ కమిటి మరోసారి సమావేశం కానుంది. ఏం సూచ�
రాజధానిగా అమరావతే ఉండాలంటూ ఉద్యమం చేస్తున్నా ఆప్రాంత రైతులు పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ అవలంభించిన పద్దతిని చేపట్టారు తుళ్లూరు గ్రామస్థులు. అప్పుడు బ్రిటీష్ వారికి సహాయ నిరాకరణ ఉద్�
రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దారిలో ఎందుకు వచ్చారు ? తొడ ఎందుకు కొట్టారు ? గొడవలు జరుగుతాయని రైతులు దండం పెట్టి చెబుతున్నా ఎందుకు వెళ్లారు ? ఎందుకు రెచ్చగొట్టారని టీడీపీ ఎమ్మెల్స�
ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�
ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధా
ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను గురువారం