Home » three capitals
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక
రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ పూట కూడా నిరసనలు చేపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్తో వారు ఆందోళనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నా చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణయ్యపా�
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు
రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత
ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. రాజధాని రగడపై స్పందించారు. ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ
రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు..