Home » three capitals
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు
అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీ రాజ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో
మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవా�
చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే
అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్
మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను
రాజధానిపై జీఎన్రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..జగన్ ఒక ఉన్మాది..ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..5 కోట్ల ప్రజల సమస్య..ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మనుషుల మధ్�