Home » three capitals
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..
జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
ఏపీ రాజధాని విషయంలో పవన్ స్టాండ్ ఏంటన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. 2019. డిసెంబర్ 30వ తేదీ సోమవారం జనసేన విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. ఇందులో ఈ అంశంపై చర్చించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు జై కొట్టిన సంగతి తెలిసిందే. * జ�
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు
విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.
విశాఖపట్నం టీడీపీలో గందరగోళం మొదలైంది. ఒక వర్గం ఎమ్మెల్యేలు రాజధాని ఏర్పాటు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుంటే.. కొందరు నాయకులు మాత్రం దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా రాజధాని ఏర్పాటుతో
సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్ ఇప�
ఏపీకి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాల్సిందేనని హోమంత్రి సుచరిత అన్నారు. కీలక మార్పులు జరిగినప్పుడు కొంతమంది కష్టపడాల్సి వస్తుందనీ..కొన్ని నష్టాలు జరిగినా తప్పదనీ..మూడు రాజధానుల విషయంలో ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడినా..నష్టప�