three capitals

    ఏపీకి వెనుకబడిన దేశం ఆదర్శమా? 

    December 18, 2019 / 06:36 AM IST

    ఏపీలో మూడు రాజధానులంటే సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఓ మహిళ మాట్లాడుతూ..ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ సీఎం జగన్ వెనుకబడిన దేశాన్ని ఆదర్శంగా తీసుకుని సౌతాఫ్రికా లాగ�

    మూడు రాజధానులు..ఏపీకి మంచి జరుగుతుంది : జయప్రకాష్ నారాయణ

    December 18, 2019 / 05:15 AM IST

    మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ రాష్ట్రానికి మంచే జరుగుతుందన్నారు లోక్ సత్త అధినేత జయ ప్రకాష్ నారాయణ. ఏపీకి లాభమేనని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరగడం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి మహా నగరం కూడా అవసరమన్నారు. రాజధానిపై ప్రభుత్వం న�

    విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు అనుకూలం: ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది  

    December 18, 2019 / 05:11 AM IST

    ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా విశాఖపట్నం ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ది జరగ

    ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం చాలా మంచిది 

    December 18, 2019 / 05:07 AM IST

    ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం చాలా మంచిదని డిప్యూటీ సీఎం రామస్వామి 10టీవీకి తెలిపారు.  రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం అంతా అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాయలసీమ డెవలప్ మె

    మరోసారి తెరపైకి శ్రీబాగ్‌ ఒప్పందం : ఏపీ రాజధానిపై వివాదం

    December 18, 2019 / 05:06 AM IST

    ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.

    సౌతాఫ్రికా వెనుకబాటుకు మూడు రాజధానులే కారణం

    December 18, 2019 / 05:00 AM IST

    ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెం�

    35వేల ఎకరాల సంగతేంటి? : జగన్ ప్రకటనతో రాజధాని ప్రాంత రైతుల్లో కలవరం

    December 18, 2019 / 04:52 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ అసెంబ్లీలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతవాసులు, రైతుల్లోనే కలవరం మొదలైంది.

    కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా.. పులివెందుల పంచాయితీలు అక్కడే: పవన్ కళ్యాణ్

    December 18, 2019 / 01:49 AM IST

    మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యో�

    మూడు రాజధానులు..విశాఖ సానుకూలతలు..ప్రతికూలతలు

    December 18, 2019 / 01:34 AM IST

    విశాఖపట్నం దశ తిరిగినట్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖనే జగన్ ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఉండే స్థాయి విశాఖ నగరానికి ఉందా? విశాఖకు ఉన్న సానుకూలతలేంటి? ప్రతికూలతలు ఏంటి? ఎగ్జ�

    ఏపీలో త్రీ క్యాపిటల్స్.. బీజేపీ సపోర్టు

    December 18, 2019 / 01:08 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. జగన్ మరో తుగ్లక్ అని టీడీపీ అంటే.. ఒక్క అమరావతికే దిక్కులేదంటే.. మూడు రాజధానులా అంటూ జనసేన విమర్శించింది. కానీ బీజేపీ మా�

10TV Telugu News