three capitals

    మూడు రాజధానుల అంశం..హైకోర్టులో తేల్చుకోవాలన్న సుప్రీం

    August 26, 2020 / 12:40 PM IST

    మూడు రాజధానుల అంశం (పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు) స్థానిక హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుండడంతో జోక్యం చేసుకోలేమని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత�

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు విచారణ..తప్పుకున్న జస్టిస్ నారిమన్..విచారణ వాయిదా

    August 19, 2020 / 12:32 PM IST

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణ నుంచి జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రైతుల తరపున వాదించేందుకు పాలిసామ్ నారిమన్ విచారణకు హ

    వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమన్యాయం, 3 రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

    August 15, 2020 / 11:24 AM IST

    ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన వికేంద్రీకరణ లక్ష్యాన్ని మరోసారి వివరించారు. వికేంద్రీకరణతోనే మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 74వ స్వాంతంత్ర్

    మూడు రాజధానుల రగడ, సేఫ్‌గా బయటపడేలా పవన్ వ్యూహం

    August 5, 2020 / 03:32 PM IST

    ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ ప�

    అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల్లో గెలవండి….ఇక మేం మాట్లాడం

    August 3, 2020 / 06:28 PM IST

    అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రాజధాని గు�

    నిమ్మగడ్డతో తగ్గాడు…. మూడు రాజధానులతో నెగ్గాడు

    July 31, 2020 / 05:09 PM IST

    ఏపీ మూడు రాజధానుల బిల్లుపై చిక్కుముడిపడింది. గవర్నర్ చేతిలోనే బిల్లు భవిష్యత్తు ఉంది. ఆయనేం చేస్తారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త సారధి వచ్చాడు… అమరావతిలోనే పాలనా రాజధాని ఉండాలన్నది మా విధానం అని స్టాండ్ ను క్లియర్ చేయడంతో�

    జగన్ కోరిక నెరవేరింది

    July 31, 2020 / 04:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటివరకు అమరావతి రాజధానిగా ఉన్న ఏపీ.. ఇకపై మూడు రాజధానుల రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. రాజధాని విక�

    మూడు రాజధానుల బిల్లు అమోదం వెనుక స్టోరీ ఏంటి?

    July 31, 2020 / 03:20 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో గ‌వ‌ర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ‌ద్దకు చేరిన మూడు రాజ‌ధానుల బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం త‌న వ‌ద్దకు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్న దానిపై గ‌వ‌ర్నర్ కేంద్రంలో పెద్దల‌తో మాట్లాడిన‌ట్�

    మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం అన్నారు, నెల రోజులు తిరక్కుండానే వైసీపీలో చేరిపోయారు

    March 12, 2020 / 10:16 AM IST

    మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్‌ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు

    వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు

    February 15, 2020 / 01:49 PM IST

    ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

10TV Telugu News