Home » Three children
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.
గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం
విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Three children who drank cool drink fell ill : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గుడేపల్లి గ్రామంలో కూల్డ్రింక్ తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని పరకాలలోని ప్రైవేట్ ఆస్పత�
కరోనా ఒకవైపు విజృంభిస్తూ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి..బయటకు వచ్చి..ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అ
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.