Home » Thugs
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు. మహిళ జుట్టు కత్తిరించి, కళ్ళళ్ళో కారం చల్లి
నిజామాబాద్ జిల్లాలోని ఆర్య నగర్ లో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి.. ఆమెపై ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.
గుజరాత్ గాంధీనగర్లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్త�
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
రంగారెడ్డి జిల్లాలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండికాష్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�