Home » Tibet
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీ
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
మరిప్పుడు భారత్ ఏం చేయబోతోంది? డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఇండియా ముందున్న ఆప్షన్లు ఏంటి? ఉన్నట్లుంది ప్రాజెక్ట్ విషయంలో చైనా ఎందుకు దూకుడు పెంచింది? ఏం చేయబోతోంది?
ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....
తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
టిబెట్ వెళ్లకుండానే సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపంగా భాసిస్తున్న కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకోవచ్చు.
జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు.
బౌద్ధ గురువు దలైలామా ఎంపికపై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. దలైలామా వారసుడి ఎంపికపై ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్ చైనాలో భాగమని.... దలైలామాను తామే ప్రకటిస్తామని విర్రవీగుతోంది. సరిహద్దులో భూఆక్రమణలకు కుట్ర పన్నుతోంది డ్రాగన్.