-
Home » Tibet
Tibet
ఎవరెస్ట్పై మంచు తుపాను బీభత్సం.. 16వేల అడుగల ఎత్తులో.. చిక్కుకుపోయిన వెయ్యి మంది..
ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎవరెస్ట్ క్యాంపులకు వెళ్లే రహదారుల్లో మంచును తొలగిస్తున్నారు.
5 ఏళ్ల నిరీక్షణకు తెర! తిరిగి ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర.. పూర్తి వివరాలు, కొత్త రూల్స్ ఇవే!
కోట్లాది హిందువుల జీవితకాల స్వప్నం, పరమశివుని నిలయంగా భావించే కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కరోనా మహమ్మారి అలాగే భారత్-చైనా మధ్య జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల కారణంగా ఈ పవిత్ర యాత్ర నిలిచిపోయింది. ఇటీ
నేపాల్ కేంద్రంగా భారీ భూకంపం.. భారత్లోనూ కంపించిన భూమి
నేపాల్ - టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్ర 7.1 గా నమోదైంది.
భారత్ పై చైనా మరో భారీ కుట్ర? ఆ ప్రాజెక్ట్ పూర్తయితే ఇండియా ముప్పులో పడినట్లేనా?
మరిప్పుడు భారత్ ఏం చేయబోతోంది? డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఇండియా ముందున్న ఆప్షన్లు ఏంటి? ఉన్నట్లుంది ప్రాజెక్ట్ విషయంలో చైనా ఎందుకు దూకుడు పెంచింది? ఏం చేయబోతోంది?
మూడు దేశాల్లో భారీ భూకంపం...సునామీ ముప్పు లేదు
ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....
Earthquake : టిబెట్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు
తెల్లవారుజామున భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
Mount Kailash : టిబెట్ వెళ్లక్కర్లా, భారత్ నుంచే కైలాస పర్వతాన్ని దర్శించుకోవచ్చు..
టిబెట్ వెళ్లకుండానే సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపంగా భాసిస్తున్న కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే కైలాస పర్వతాన్ని భారత్ నుంచే దర్శించుకోవచ్చు.
Subramanian Swamy: నెహ్రూ, వాజ్పెయి, మోదీలపై విమర్శలు
జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్పేయిల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయి. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఈరోజు రస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం �
Next Dalai Lama : తదుపరి దలైలామా ఎంపిక కోసం రహస్య కమిటీ ఏర్పాటు చేసిన చైనా!
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా-టిబెట్ మధ్య ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతోంది.
China President : అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో జిన్ పింగ్ అనూహ్య పర్యటన
చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు.