Home » Tihar jail
అధికారులకు తెలియకూడదని.. ఫోన్ మింగేశాడు. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. జైలు అధికారులు చెకింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో మింగేసిన ఫోన్..
తీహార్ జైల్లో ఓ ఖైదీ సెల్ ఫోన్ మింగేసాడు. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే భయంతో ఫోన్ మింగేసాడు.
నివారం కూడా తీహార్ జైలు నంబర్ 3లో ఓ ఖైదీ మృతి చెందాడు. ఖైదీ తన సెల్లో అపస్మారక స్థితిలో ఉండడంతో గుర్తించిన జైలు అధికారులు...
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాశారు. తీహార్ జైలు నుంచి వచ్చి పది పరీక్ష రాశారు.
ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్�
Tihar jail, more than 3,000 inmates ‘missing’ : కరోనా మహమ్మారి చేసే చిత్రాలు..విచిత్రాలు ఎన్నని చెప్పాలి? ఎంత పనిచేసింది? జైల్లో రద్దీని తగ్గిద్దామని ఖైదీలకు పెరోల్ ఇస్తే వాళ్లంతా జైలులకు ‘టాటా, బై బై’లు చేప్పేశారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నా�
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను ఉంచడానికి కారణమైన ఫోన్ను తిహార్ జైలు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ను తీహార్ జైలులోని బ్యారక్ నంబర్ 8 లో ఉంచిన భారతీయ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది తెహసీన్ అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సెర్�
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తీహార్ జైల్లోనే ఈ ఘటనకు స్కెచ్ వేశారన్న అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. జైష్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. తీహా�
Prisoners Urge Govt To Resume Mulaqat : కరోనా ప్రభావం ఖైదీలనూ వదలడం లేదు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి రెండో వారం నుంచి జైళ్లలో ములాఖత్లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని ఎదురుగా చూసుకోలేక, మనస్సు విప్పి మాట్లాడలేక ఆవేదనతో గడుపుతున్నారు ఖైదీలు. ఆన్లైన
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�