Tihar jail

    నిర్భయ దోషులకు ఉరి వేయటానికి తలారి పవన్ జల్లాద్ ట్రయల్స్

    January 31, 2020 / 07:39 AM IST

    నిర్భయ దోషులను  ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో  ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖే�

    నిర్భయ కేసు..ఉరి బిగిసేనా? : తీహార్‌కు చేరుకున్న తలారీ

    January 31, 2020 / 12:59 AM IST

    నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 1న నలుగురు దోషుల్ని ఉరి తీయాలంటూ పటియాలా హౌస్‌కోర్ట్‌ డెత్‌ వారెంట్‌ జారీ చేయడంతో… అందుకోసం తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక

    ఉరి ఖాయం : నిర్భయ దోషి క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత

    January 30, 2020 / 11:14 AM IST

    నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు

    నిర్భయ దోషుల పిటీషన్లు కొట్టివేత

    January 25, 2020 / 08:04 AM IST

    నిర్భయ దోషుల తరుపున శుక్రవారం దాఖలైన పిటీషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దోషులు క్యురేటివ్ పిటీషన్లు, క్షమాభిక్ష పిటీషన్లు వేసుకునేందుకు తీహార్ జైలు అధికారులు అవసరమైన కాగితాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటీషన్లు తరుఫు న్యాయవాది ఏపీ సింగ్

    మైనర్ అంటూ నిర్భయ దోషి పిటిషన్…కొట్టేసిన సుప్రీం

    January 20, 2020 / 12:04 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా ఫైల్ చేసిన పిటిషన్‌ ను సోమవారం(జనవరి-20,2020)సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటి�

    ఉరి తప్పించుకోలేరు : నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్ల పై సుప్రీం విచారణ

    January 14, 2020 / 05:02 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీహార్ జైలులో ట్రయల్స్ కూడా పూర్తి అయ్యాయి. నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఇటీవ

    నిర్భయ దోషులకు తీహార్‌ జైలులో ఉరి ట్రయల్స్‌

    January 13, 2020 / 01:35 AM IST

    నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్‌ నిర్వహించారు.

    డేట్ ఫిక్స్ : నిర్భయ దోషులకు ఒకేసారి ఉరి…ఏర్పాట్లు రెడీ

    January 1, 2020 / 11:56 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉర

    జైల్లో గ్యాంగ్‌స్టర్ డిమాండ్స్ : ఇంట్లో వండిన నాన్ వెజ్..ఐపాడ్, ఫోన్ కావాలి 

    December 3, 2019 / 07:01 AM IST

    ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరడు కట్టిన గ్యాంగ్ స్టర్ డిమాండ్స్ తో హల్ చల్ చేశాడు. 40 నేరాలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ నీతూ అలియాస్ బవానా తనదైన శైలిలో డిమాండ్స్ చేస్తూ..నాకు తినటానికి నాన్ వెజ్ కావాలి..అద�

    ఎప్పుడో ఉరి తీయాల్సింది : నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష అమలు

    October 31, 2019 / 04:19 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు విధించిన ఉరిశిక్షను త్వరలోనే అమలుచేస్తామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నలుగురు దోషులకు కూడా అక్టోబర్-28,2019న ఈ విషయాన్ని తెలియజేసినట్లు తీహార్ జైలు సూపరిడెంట్ తెలిపారు. గడువ�

10TV Telugu News