Home » Tihar jail
ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. ఈ కేసు విషయంలో చిదంబరాన్ని ఒక రోజు కస్టోడి�
తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�
కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి తీహార్ జైలుకు వచ్చారు. జైల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో మాట్లాడటానికి 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం అక్కడకు వచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలు..తదితర వాటిపై చర్చిం�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 న
ఆర్థికశాస్త్రంలో భారత సంతతికి చెందిన వ్యక్తిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విసయం తెలిసిందే. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్లను ఈ ఏడాది నోబెల్ కమిటీ ఎంప�
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కలుసుకుని పరామర్శించారు. చిదంబరంకు పార్టీ అండగా ఉందని చెప్పాలనే వాళ్లు జైలుకు వెళ్లి కలిసిన�
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీ కే శివ కుమార్కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు మొదట ఆసుపత్రికి తీసుకెళ్ళాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక�
INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరం..తీహార్ జైల్లో ముభావంగా గడుపుతున్నారట. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం..ఇప్పుడు ఏ గదిలో అయితే ఉన్నారో..అందులోనే ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా ఏడాది క్రితం గడపడం వ
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పుట్టిన రోజు వేడుకలను ఆయన జైల్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తన 74వ బర్త్ డే (సెప్టెంబర్ 16)న తీహార్ జైల్లో ఖైదీల మధ్య జరుపుకోవాల్సి వచ్చింది. ఆయనకు నార్త్ బ్లాక్ 7వ నెంబర్ గది కేటాయించిన సంగతి తెలిసి�