Home » Tihar jail
కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారని విమర్శించారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేర్వేరు కాదని ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడికి దిగుతున్న�
తన వద్ద నుంచి రూ.50 లక్షలు తీసుకుని రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా మోసం చేసారంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.
అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతేడాది జమ్మూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది
తీహార్ జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఖైదీలు రూములకు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు తొలగించాలని నిర్ణయించారు.
నాకు బోర్ కొడుతోంది. టైమ్ పాస్ కోసం నాకు తోడు కావాలి అని ఓ ఖైదీ అడిగారు. ఆ ఖైదీ వీఐపీ కదా..దీంతో జైలు సూపరింటెండెంట్ పాపం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వేరే సెల్ లో ఉన్న ఇద్దరు ఖైదీలను సదరు వీఐపీ ఖైదీకి తోడిచ్చారు. మరి అది జైలు అనుకున్నారో లేద�
తీహార్ జైల్లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను యోగేష్ తుండా ముఠా కొట్టి చంపిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జైల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? టిల్లు తాజ్ పురియాను తోటి
తీహార్ జైలులో గ్యాంగ్ వార్
రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను తీహార్ జైల్లో ప్రత్యర్థి యోగేష్ తుండా ముఠా కొట్టి చంపారు.