Home » tiruchanur
తాజాగా సమంత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయని టీటీడీ తెలిపింది. ప్రతిరోజూ సాయంత్రం గం.6.30 నుండి గం.7.30ల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నా�
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం ఉదయం రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి శ్రీ పద్మావతి మ్మవారు కల్పవక్ష వాహానంపై
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.
కాంట్రాక్ట్ పధ్ధతిలో పని చేస్తున్నకార్మికురాలిని ఉద్యోగం ఉండాలంటే తన కోరిక తీర్చాలని వేధిస్తున్న రైల్వే కాంట్రాక్టర్కు మహిళా సంఘాలు దేహశుధ్ది చేసిన ఘటన తిరుచానూర్లో చోటు
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. క�
రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయినా కామాంధులు