Home » Tirumala Tirupati Devastanam
ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది.
గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ‘గోకులాష్టమి’ ఆస్థానం నిర్వహించనున్నారు. స్వామిని సాక్షాత్తూ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటారనే సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో, జులై నెలలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు రూ.300/- ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ రేపు(జూన్ 22న) ఉదయం విడుదల చేస్తుంది.
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది.