Home » tirumala tirupati devasthanam
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.
ప్రతీయేటా వేసవి సెలవుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో తిరుమల కొండపై రద్దీ నెలకొంటుంది. అయితే, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉ్నట్లు తెలుస్తోంది.
వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. తిరుమలలో పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి ..
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు.
దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న తిరుమలలో దీపావళి ఆస్థానం
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు.