Home » tirumala tirupati devasthanam
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు.
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
అన్నమయ్యను అగౌరపరుస్తున్నామంటూ కొందరు పనిగట్టుకుని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్ చొరవ..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు...తాజా నిర్ణయాలతో ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది...
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచనుంది. ఫిబ్రవరికి సంబంధించిన అదనపు కోటాను.. కాసేపట్లో TTD ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా
టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొత్తం 4 లక్షల 60 వేల టికెట్లు విడుదల చేయగా..ఇవన్నీ కేవలం 55 నిమిషాల వ్యవధిలో బుక్ కావడం విశేషం.