Home » tirumala tirupati devasthanam
కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
తిరుమలలో లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఉదయం 03 గంటల నుంచి 06 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే...సేవలను ప్రసారం చేసేది. ఇందుకు గాను సంవత్సరానికి రూ. 35 లక్షల చొప్పున చెల్లించేది.
తిరుమల గిరులపై వేంచేసిన శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నవంబరు 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెల
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల జాబితా ఇదే..!
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి టీటీడీ శ్రావణ పౌర్ణమి గరుడసేవ నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన..