Home » tirumala tirupati devasthanam
విషయం గురించి తెలుసుకున్న టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనార్ధం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
టీటీడీ చైర్మన్ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
తిరుమల శ్రీవారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15కోట్లు సమకూరింది.
వాహనాలు చోరికి గురైనా సమాచారం అందించకపోవడంతో ఏఫ్ఐఆర్ లో జియం పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఏఫ్ఐఆర్లో జీయం పేరు చేరితే సస్పెండ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం కరెక్ట్ కాదు. TTD Board Members Controversy
తెలంగాణ నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, గడ్డం సీతా రెడ్డి(ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి సతీమణి)కి చోటు దక్కింది. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది.
గత ఏడాది ప్రారంభమైన గంగమ్మ ఆలయ పున: నిర్మాణం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. బాలాలయం నుంచి తిరిగి యధాస్థితిలోకి గంగమ్మ తల్లి కొలువుదీరనుంది. ఈనెల 9వ తేదీన గంగమ్మ జాతరకు చాటింపు ఉంటుంది. వారం రోజులు పాటు ఈ వేడుక కొనసాగుతుంది. ఈనెల 16న గంగమ్మ జాతర �