-
Home » Tirupati Laddu Controversy
Tirupati Laddu Controversy
తిరుపతి లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
October 4, 2024 / 12:39 PM ISTసుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
October 4, 2024 / 11:13 AM ISTతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ..
తిరుమల కల్తీ నెయ్యి వివాదం.. జోరు పెంచిన సిట్, దర్యాఫ్తు ఎలా చేయనుందంటే..
September 29, 2024 / 08:29 PM ISTఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతోంది, ఎవరెవరిని విచారించబోతోంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నది..
తిరుమల లడ్డూ వివాదం.. కల్తీ నెయ్యి ఘటనపై సిట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
September 29, 2024 / 07:55 PM ISTఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థను పరిశీలించనున్నారు. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు.
సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ వివాదం.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..
September 29, 2024 / 04:30 PM ISTకల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు..
September 28, 2024 / 10:37 PM ISTఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు? ఎవరెవరిని విచారించవచ్చు? ఏయే ప్రాంతాలకు వెళ్లవచ్చు?..
జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో స్వామీజీల సమావేశం.. ఏమన్నారంటే?
September 27, 2024 / 01:50 PM ISTస్వామి శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ.. జగన్ పట్ల స్వామీజీలకు కోపం లేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో తిరుమల ఆచారాన్ని జగన్ కాపాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూ వివాదం.. ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. ఈసారి కాస్త డోస్ పెంచాడు..
September 27, 2024 / 11:10 AM ISTతిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.. తాజాగా మనకేం కావాలి....
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే.. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు
September 27, 2024 / 08:35 AM ISTమాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
3 నెలల తర్వాత సడెన్గా ప్రత్యక్షమైన కొడాలి నాని, వంశీ.. ఆ ధైర్యంతోనే బయటకు వచ్చారా?
September 25, 2024 / 09:36 PM ISTకొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్ విసరడమే అంటున్నారు. ఇకపై వారు ఏం చేస్తారో... ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్ను ఎలా బ్రేక్ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.