Home » Tirupati
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ రోజు రాత్రికి తిరుపతి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జగన్ స్వాగతం పలుకుతారు.
రెండు రోజుల పాటు వణుకు పుట్టించిన భారీ వర్షాల నుంచి తిరుపతి కోలుకుంటుంది.
జోరు వానకు తిరుపతి అతలాకుతలం అయింది. తిరుమల కొండపైనుంచి భారీగా వర్షపు నీరు కిందకు చేరడంతో తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రుయా ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు జిల్లాలు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా తిరుమలలో కొండచరియలు విరిగిపడటం..
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తిరుపతిలో ఈనెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది.
కొత్తగా కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపు తప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఇవాళ, రేపు గో మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు మఠాధిపతులు పీఠాధిపతులు హాజరవుతారు.