Home » Tirupati
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాయలచెరువు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.. వారికి హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు.
గత వారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న అలిపిరి మెట్ల మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం పునరుద్ధరించింది.
తిరుమల - తిరుపతికి వర్షం నుంచి ఊరట
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు.
ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.
ప్రేమించిన యువతిని తీసుకోని ఇంట్లోంచి వెళ్ళిపోయిన యువకుడిని తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా.. భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు.
తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది.