Home » Tirupati
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా కొనసాగుతున్నాయి.ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.
తిరులమలలో కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి శరీరంలోకి ఇనుప ఛువ్వు చొచ్చుకెళ్లింది.
తిరుపతి శ్రీకృష్ణానగర్లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు.
తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు
టెంపుల్ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.