-
Home » tobacco
tobacco
సిగరెట్లు, గుట్కా అలవాటు ఉన్నవారికి బిగ్షాక్.. భారీగా పెరగనున్న ధరలు
Tobacco : ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్సు విధించనున్నట్లు ప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది.
ఒక్కో సిగరెట్ రూ.72 ? భారీగా పెరగనున్న రేట్లు..? సిగరెట్ పీల్చకుండా..
ప్రస్తుతం సిగరెట్ల పొడవు, రకాన్ని బట్టి ప్రతి 1,000 సిగరెట్ల ప్యాక్ పై రూ. 200 నుండి రూ. 735 వరకు సుంకం విధించబడుతోంది.
దెబ్బకు పాకెట్ ఖాళీ.. వీటిపై 40 శాతం కాదు.. ఏకంగా 88శాతం వరకు జీఎస్టీ.. లిస్ట్ ఇదే
GST On Sin Goods : నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ పాన్ మసాలా, జర్దా వంటి వస్తువులపై 40 శాతం జీఎస్టీ శ్లాబ్ను ప్రకటించింది.
పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించండి.. ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గించండి- కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..
Colour blindness : కలర్ బ్లైండ్ నెస్ అంటే ఏంటి? దీనికి చికిత్స లేదా?
కొంతమందిలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కొందరు ఈ రంగుల్ని గుర్తించలేరు. దీనిని 'వర్ణాంధత్వం' (Colour Blindness) అంటారు. అయితే ఈ సిండ్రోమ్ కారణాలు ఏంటి? చికిత్స ఉందా? చదవండి.
WHO: పొగాకుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సును ప్రశ్నిస్తున్న రైతు సంఘాలు
స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ) అధ్యక్షుడు జవరే గౌడ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార�
Plants cry when stressed : ఒత్తిడి ఎక్కువైతే మనుష్యులే కాదు.. మొక్కలు కూడా ఏడుస్తాయట..మీరు విన్నది నిజమే
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
Man Murder In Punjab : పొగాకు నమిలాడని కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య
పంజాబ్లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్సర్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సి
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది.
Spittoon Pouch : వావ్.. ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ ఐడియా
కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి