Home » tobacco
బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో..
కొంతమందిలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కొందరు ఈ రంగుల్ని గుర్తించలేరు. దీనిని 'వర్ణాంధత్వం' (Colour Blindness) అంటారు. అయితే ఈ సిండ్రోమ్ కారణాలు ఏంటి? చికిత్స ఉందా? చదవండి.
స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ) అధ్యక్షుడు జవరే గౌడ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార�
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
పంజాబ్లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్సర్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సి
పొగాకు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం విధించింది.
కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి
పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు.
సెకండ్ హనీమూన్ కోసం ఖతార్ వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముంబైకి చెందిన ఓ జంట.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పుడు వారు ఇద్దరు కాదు, ముగ్గురు. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె ప్రెగ్నెంట్. జైల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది.
Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాన