Home » Today Breaking News
ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ - నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని, స్థానిక మహిళ రోడ్డుపై నిలిచిన నీటి గుంతలో దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇది కాస్త సోషల్ మీడిమాలో వైరల్గా మారింది.
శభాష్ పోలీసన్నా.. డ్యూటీలో లేకున్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ మణికందన్.. ఒక చేత్తో పసిపాపను ఎత్తుకుని మరో చేత్తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నాడు.
21 Years Old Mumbai Woman: మత్తులో కిందపడిపోయిన ఆ యువతిపై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ దారుణానికి ఒడిగట్టాడు. కళ్లు తెరిచి చూసేసరికి..
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.