రోడ్డు బాగాలేదని.. నడిరోడ్డుపై బురద నీటిలో మహిళ నిరసన

హైదరాబాద్ - నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని, స్థానిక మహిళ రోడ్డుపై నిలిచిన నీటి గుంతలో దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇది కాస్త సోషల్‌ మీడిమాలో వైరల్‌గా మారింది.

రోడ్డు బాగాలేదని.. నడిరోడ్డుపై బురద నీటిలో మహిళ నిరసన