టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణి కొట్టింది. గ్రూప్-జే ఫస్ట్ మ్యాచ్లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్కు చెందిన సెనియా పోలికర్పోవాపై అలవోకగా గెలిచింది పీవీ సింధూ.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.
మీరాబాయి చాను ఒలింపిక్స్ లో పతకం సాధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భారత ప్రధాన మంత్రి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలియచేస్తున్నారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం విజేత కరణం మల్లీశ్వర
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ర�