Home » Tokyo Olympics 2020
ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు.
ఒలింపిక్స్లో భారత్ ఆధిపత్యం
టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కోచ్ మహిళా అథ్లెట్ చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తుండగానే ఆమె రెండు చెంపలు పగలగొట్టాడు. అయినా ఆమె ఏమీ కోప్పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికా విన్యాసాలకు రష్యా జిమ్నాస్టులు చెక్ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికోవా, వురజొవాతో కూడని రష్యా బృందం..అమెరికా హ్యాట్రిక్ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. అయితే..ఇంతటి విజయాలు సాధించినా...రష్యన్లకు పోడియం వద్ద
దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. 1936 నుంచి తమ దేశం నుంచి క్రీడాకారులను పంపిస్తూనే ఉన్న బెర్ముడాను తొలిసారి స్వర్ణం వరించింది. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ పర్యవేక్షణలోని అతి చిన్నదైన దేశం కూడా గోల్డ్ గెలిచిన జాబితాల్లో
ఆటలో గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చు. టోక్కో ఒలింపిక్స్ వేదికగా ఈ విషయాన్ని చాటి చెప్పాడు ఓ కోచ్.
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఒలింపిక్స్ గేమ్స్ పై సరికొత్త డూడుల్ తో ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ మొదలైన నాల్గో రోజున గూగుల్ డూడుల్ పేజీలో రగ్బీ స్పెషల్ గేమ్ యాడ్ చేసింది.
టోక్యో ఆర్గనైజర్లు ఈ సారి విజేతలకు అందించే మెడల్స్ విషయంలో ఇంటరెస్టింగ్ విషయాన్ని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ల నుంచి తీసుకున్న విలువైన మెటల్ తో రెడీ చేయించినట్లు ట్వీట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
టోక్యో ఒలింపిక్స్లో భారత ఆర్చరీ టీమ్ పోరాటం ముగిసింది. మెన్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత ఆర్చర్లు అథాను దాస్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్... కొరియా ఆర్చర్ టీమ్ చేతుల్లో 6-0 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్కమించారు.
100 ర్యాంక్ స్విమ్మర్.. ఒలంపిక్స్ గేమ్స్ లో స్వర్ణపతాకం సాధించాడు.. ఎవరు ఊహించని విధంగా విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలంపిక్స్ గేమ్స్ లో ఆదివారం 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీ నిర్వహించారు.